వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు సందర్భంగా పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల అధ్యక్షుడు పలు కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అవుతుందని అన్నారు. కమీషన్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారుతారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని జిల్లాకు సంబంధించిన తీర్మానాలను ప్రవేశపెట్టారు. రూ.16 వేల కోట్ల అంచనాలతో ఉన్న పోలవరం ప్రాజెక్టును రూ.40 వేల కోట్లకు పెంచి కమీషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు
పోలవరం పై టీడీపీ సర్కారుకు శ్రద్ద లేదు
Published Sat, Jul 8 2017 1:34 PM
Advertisement
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement