197వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

197వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Published Sun, Jun 24 2018 9:23 AM

ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 197వ రోజు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం ములికిపల్లి శివారు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు.