అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ కుమార్, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సంచలనంగా మారింది. 1.30 నిమిషాల ఆడియో టేప్ను శనివారం కొందరు వ్యక్తులు వైరల్ చేయగా.. అందులో కలెక్టర్ సూచనలు, సంజయ్ కృతజ్ఞతలే ఎక్కువగా ఉన్నాయి. కాగా ఈ సంభాషణ 8 నిమిషాలు జరిగిందని, కట్, మిక్స్ విధానం ద్వారా కొందరు తమ సంభాషణను వక్రీకరించి వైరల్ చేశారని కలెక్టర్ సర్ఫరాజ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. దీనిపై ‘సాక్షి’దృష్టి సారించి 8 నిమిషాల ఒరిజినల్ ఆడియో టేప్ను సంపాదించింది. ఇందులో కూడా సంజయ్ సందేహాలను కలెక్టర్ నివృత్తి చేయడమే ఎక్కువగా ఉన్నాయి.
వైరల్గా మారిన ఫోన్ సంభాషణ
Published Mon, Nov 18 2019 8:35 AM
Advertisement
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
Advertisement