ఐఐటీ, నిట్ ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్ల కౌన్సెలింగ్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రశ్నాపత్రంలో 18 తప్పుడు ప్రశ్నలకు గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఐఐటీ-జేఈఈ అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోనుంది. దేశవ్యాప్తంగా 33 వేల మంది విద్యార్థులపై తీర్పు ప్రభావం పడనుంది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.
ఐఐటీ కౌన్సెలింగ్పై సుప్రీంకోర్టు స్టే
Published Fri, Jul 7 2017 2:42 PM
Advertisement
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement