రూ.4 కోట్ల విలువ చేసే సిగరేట్లు కాజేసి ఉడాయించిన దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 20న ముషీరాబాద్ నుంచి వెళ్తున్న కంటైనర్ నుంచి సిగరేట్లను కంజారి దొంగల ముఠా దారి దోపిడి చేసింది. మధ్యప్రదేశ్కు చెందిన ఈ ముఠా సభ్యులైన నలుగురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు లారీలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సిగరెట్ల దొంగల ముఠా అరెస్ట్
Published Fri, Sep 15 2017 11:25 AM
Advertisement
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement