మళ్లీ ‘మైక్రో’.. గద్దలు! | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘మైక్రో’.. గద్దలు!

Published Thu, Nov 2 2017 6:18 PM

జగిత్యాల జిల్లాలోని వందలాది కుటుంబాలు ఇలా మైక్రోఫైనాన్స్‌ ఊబిలో చిక్కి నరకయాతన పడుతున్నారు. 3 నెలల వ్యవధిలో కోరుట్లలోని అల్లమయ్యగుట్ట కాలనీ, కథలాపూర్‌ మండలం కల్వకోట గ్రామా ల్లో ఇదే రీతిలో మైక్రోఫైనాన్స్‌ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసులు పెట్టినా మార్పులేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement