తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. పార్టీ పేరు, నినాదాలు, విధివిధానాలు, గుర్తు తదితరాలు ప్రకటించేందుకు తేదీనీ ఖరారు చేశారు. మిలియన్ మార్చ్ జరిగిన మార్చి 10న భారీ బహిరంగసభ నిర్వహించి అట్టహాసంగా పార్టీని ప్రకటించాలని కోదండరాం నిర్ణయించారు. మిలియన్ మార్చ్తో సమైక్య రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడినట్లే, తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం పునరంకితం అవుతామని ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల రెండో వారంలోనే పార్టీ ప్రకటన, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని ముందు భావించినా జేఏసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిలియన్ మార్చ్ రోజునే ప్రకటన చేయడం బాగుంటుందని కోదండరాం ఈ నిర్ణయం తీసుకున్నారు.
మిలియన్ మార్చ్ రోజునే.. భారీ బహిరంగ సభ
Published Wed, Feb 14 2018 8:19 AM
Advertisement
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement