పేద విద్యార్థుల భవితకు ‘గురుకుల’ పునాది | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థుల భవితకు ‘గురుకుల’ పునాది

Published Tue, Jun 13 2017 8:36 AM

వెనకబడిన కులాలు, పేద విద్యార్థుల ఉజ్వల భవితకు గురుకుల పాఠశాలలు పునాది వేయబోతున్నాయని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 119 మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి.

Advertisement
Advertisement