ముగిసిన ఎంసెట్‌ తుది దశ కౌన్సెలింగ్‌ | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎంసెట్‌ తుది దశ కౌన్సెలింగ్‌

Published Sun, Jul 23 2017 6:55 AM

ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసింది. తుది దశ కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ల కేటాయింపు శనివారం నాటితో పూర్తయింది.

Advertisement
Advertisement