కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు... రిజర్వ్‌లో తీర్పు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు... రిజర్వ్‌లో తీర్పు

Published Wed, May 2 2018 4:52 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల అనర్హత కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. వేసవి సెలవుల అనంతరం తీర్పును వెల్లడించనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement