హైందవి హత్యకేసులో వీడిన మిస్టరీ! | Sakshi
Sakshi News home page

హైందవి హత్యకేసులో వీడిన మిస్టరీ!

Published Sat, Jul 22 2017 6:41 PM

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని కడపన హైందవి కేసు మిస్టరీ వీడింది. గతంలో హైందవి ఇంట్లో అద్దెకు ఉన్న నవీన్‌ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.