నల్లదుస్తులతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ర్యాలీ | Sakshi
Sakshi News home page

నల్లదుస్తులతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ర్యాలీ

Published Thu, Sep 8 2016 9:57 AM

ప్రత్యేక హోదాపై ఏపీ సర్కార్ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నల్లదుస్తులు ధరించి రవీంద్ర భారతిలోని ప్రకాశం పంతులు విగ్రహం నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. నాడు రాష్ట్రాన్ని చీల్చిన చంద్రబాబు..