'బాబు మోసాలకు వ్యతిరేకంగా ఓటువేద్దాం' | Sakshi
Sakshi News home page

'బాబు మోసాలకు వ్యతిరేకంగా ఓటువేద్దాం'

Published Sun, Aug 20 2017 6:07 PM

మూడున్నరేళ్ల చంద్రబాబునాయుడు అవినీతి, మోసపూరితమైన పాలనకు వ్యతిరేకంగా నంద్యాల ఉప ఎన్నికలో ఓటు వేద్దామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.