రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం రోజున మరో చారిత్రాత్మక పోరాటానికి రాష్ట్రం సన్నద్ధమవుతోంది. ప్రత్యేకహోదా సాధించడం కోసం మరింత ఉధృత పోరాటానికి సమాయత్తం కావాలని యువతకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీలకతీతంగా చేయి కలుపుదామని, సమైక్యపోరాటంతో హోదా సాధిద్దామని ఆయన ఆకాంక్షించారు. ఈనెల 26న అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా ప్రత్యేకహోదాకు మద్దతు పలకాలని విద్యార్థులకు, ప్రత్యేకించి యువతకు జగన్ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం జరిగే ఏ కార్యక్రమానికైనా వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని జగన్ సోమవారంనాడు ట్వీట్ చేశారు.
ప్రత్యేక హోదాపై మరింత ఉధృతంగా పోరాటం
Published Tue, Jan 24 2017 7:19 AM
Advertisement
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
Advertisement