తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ లో 70.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు మొదటి రెండు ర్యాంకుల్లో నిలిచారు. 157 మార్కులతో మోపర్తి సాయి సందీప్ టాపర్ గా నిలిచాడు. 156 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. విజయనగరం జిల్లా బొబ్బలికి చెందిన కీర్తన(155) మూడో ర్యాంక్, హైదరాబాద్ కు చెందిన గుత్తా సాయి తేజ(155) నాలుగో ర్యాంకు, వెన్నపూస హేమంత్ రెడ్డి(154) ఐదో ర్యాంకు సాధించారు.
ఇంజినీరింగ్ టాపర్ గా సందీప్
Published Thu, May 28 2015 12:25 PM
Advertisement
తప్పక చదవండి
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement