Sakshi News home page

‘చావో రేవో చంద్రబాబును నిద్రపోనివ్వొద్దు’

Published Sun, Feb 26 2017 4:39 PM

పార్టీలను పక్కకుపెట్టి కాపులందరం ఒక్కటవ్వాలని కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. కాపుల రిజర్వేషన్‌ సాధించేవరకు కాపు జాతి నిద్ర పోకూడదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నిద్రపోనివ్వొద్దని, ఈ ఉద్యమంలో చావో రేవో ఏదో ఒకటి తేల్చుకొని తీరుదామని అన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement