Sakshi News home page

'ముఖ్యమంత్రి క.వి. అయిపోయారు'

Published Wed, Oct 7 2015 5:39 PM

రాష్ట్రంలో ఉన్న సమస్యలేవీ చంద్రబాబుకు కనపడటం లేదని, ఆయన క.వి. అయిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అంటే ఆయనకు ఏదీ కనపడదు, వినపడదని ఎద్దేవా చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement