Sakshi News home page

కాళీమాత దర్శనం

Published Tue, Nov 14 2023 1:36 AM

బరంపురం: మిలట్రీ లైన్‌లోని బెంగాలీ వీధిలో... 
 - Sakshi

రాష్ట్రంలోని పలుచోట్ల కాళీ పూజలు ఆదివారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా రాయగడలోని దక్షిణ కాళీ మందిరం, పర్లాకిమిడి, బరంపురంలోని కొడాసింగ్‌ జంక్షన్‌, మిలట్రీ లైన్‌, బెంకాళీ వీధిలోని శ్యామ కాళీ, గేట్‌ బజార్‌ జంక్షన్‌, కొత్త బస్టాండ్‌, పెద్ద బజార్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డులో కాళీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నది తీరాల నుంచి శుద్ధ జలాలను తీసుకొచ్చి కాళీమాత అమ్మవారి పూజా ప్రాంగణంలో శుద్ధి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఆహ్వాన, ప్రాణ ప్రతిష్ట పూజలను పురోహితులు నిర్వహించారు. కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. – బరంపురం, రాయగడ

Advertisement

What’s your opinion

Advertisement