ముంబైలో 26/11 దాడులు పాకిస్తాన్ లోని ఉగ్రవాదులే చేశారని స్వయంగా ఆ దేశ జాతీయ భద్రతా మాజీ సలహాదారు మహమూద్ అలీ దురానీ వెల్లడించారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థకు చెందిన వారే ఈ దాడికి పాల్పడ్డారని, ఇది సీమాంతర ఉగ్రవాదానికి ‘మచ్చుతునక’ అని స్పష్టంచేశారు.
పాక్ గడ్డపైనే ‘ముంబై’ కుట్ర
Published Tue, Mar 7 2017 7:09 AM
Advertisement
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement