నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రానికి చెందిన వైద్య విద్యార్థిని దప్కల్ సవిత(26) మంగళవారం మత్తు ఇంజక్షన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ముథోల్ ముథోల్ మండల కేంద్రంలోని మహాలక్ష్మి గల్లీకి చెందిన సవిత హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అనస్తీషియా విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువు తోంది. ఇటీవల వరుస సెలవులు రావడంతో మూడు రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చిం ది. గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సవితను కుటుంబ సభ్యులు పలకరించడానికి వెళ్లగా.. అప్పటికి అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెం దినట్టు వైద్యులు తెలిపారు.
వైద్య విద్యార్థిని ఆత్మహత్య
Published Wed, Aug 16 2017 9:40 AM
Advertisement
Bullet List Block
- ‘కాపులను పవన్ కాల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
What’s your opinion
Advertisement