సురేష్ ఖమ్మం జిల్లా గుండాల ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తూ విచక్షణ మరిచాడు. మామిళ్లగూడెం సమీపంలో బాలికపై సోమవారం అత్యాచారానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించింది. దాంతో అతడు పరారైయ్యాడు. ఆ విషయాన్ని సదరు బాలిక తల్లిదండ్రులకు వెల్లడించింది. దాంతో బాలిక తల్లిదండ్రులతోపాటు స్థానికులు సురేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిన్న రాత్రి సురేష్ ఇంటికి రావడంతో వారంత అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. గతంలోను ఎమ్మార్వో సురేష్పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో టూటౌన్లో కేసు నమోదు అయిందని పోలీసులు తెలిపారు. సురేష్పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలంబరిది వెల్లడించారు.
బాలికపై ఎమ్మార్వో అత్యాచారయత్నం!
Published Tue, May 26 2015 9:30 AM
Advertisement
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement