బ్యాంకుల బాదుడు..మరో కొత్తరకం ఛార్జీలు | Sakshi
Sakshi News home page

బ్యాంకుల బాదుడు..మరో కొత్తరకం ఛార్జీలు

Published Thu, Jun 8 2017 7:25 AM

బ్యాంకులు మరో కొత్తరకం ఛార్జీలకు తెరలేపబోతున్నాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) ద్వారా చేసే పీర్-టూ-పీర్ పేమెంట్లకు( మొబైల్ ద్వారా జరిపే డిజిటల్ చెల్లింపులు) ఛార్జీల మోత మోగించనున్నాయి.

Advertisement
Advertisement