Sakshi News home page

నాలాంటోడు అరుదుగా ఉంటాడు..

Published Sat, Jan 14 2017 11:54 AM

మెగాస్టార్‌ మామయ్య పండుగ ముందే ఖైదీ నెంబర్‌ 150గా ప్రేక్షకుల ముందుకు వస్తే మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ ...సంక్రాంతి పండుగ రోజున టీజర్‌ తో శుభాకాంక్షలు తెలిపాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన 'విన్నర్‌' ఫస్ట్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

Advertisement

What’s your opinion

Advertisement