-
4 నెలల్లో 11% తగ్గిన సైబర్ నేరాల ఫిర్యాదులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆర్థిక సైబర్ నేరాల ఫిర్యాదులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 11 శాతం తగ్గినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది.
-
పరిహారం కోసం పోరాటం
ముదిగుబ్బ: భూ పరిహారం కోసం రైతులు పోరుబాట పట్టారు. ఎకరా రూ.కోటి విలువైన భూమికి రూ.12 లక్షల మాత్రమే చెల్లించాలని నిర్ణయించడాన్ని అన్నదాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు పరిహారం ఇచ్చిన తర్వాత పనులు చేపట్టాలంటూ పనులు అడ్డగిస్తున్నారు. వివరాలు..
Mon, Jun 02 2025 01:51 AM -
బస్సు దిగుతూ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి మృతి
అనంతపురం: బస్సు దిగబోతు ప్రమాదవశాత్తు కిందపడి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... నగరంలోని బుడ్డప్ప నగర్లో నివాసముంటున్న షేక్ హాజీ అబ్దుల్ కరీం (83) ఆర్టీసీలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు.
Mon, Jun 02 2025 01:51 AM -
తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం
అనంతపురం/అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం చుట్టుపక్కల భూమి తమవేనంటూ తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యానికి తెరలేపారు. బాధితులు తెలిపిన మేరకు...
Mon, Jun 02 2025 01:51 AM -
" />
ద్రోహులను పార్టీ ఉపేక్షించదు
● పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి
Mon, Jun 02 2025 01:51 AM -
" />
టెంకాయపై భారం వేసి..
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత రోజుల్లోనూ రైతులు పూర్వీకుల పద్ధతినే అనుసరిస్తున్నారు. తమ పొలాల్లో బోరు బావులు తవ్వాలనుకునే రైతులు ముందుగా టెంకాయపై భారం వేసి నీటి లభ్యతను పసిగడుతున్నారు.
Mon, Jun 02 2025 01:51 AM -
పడిపోయిన నిమ్మ ధరలు
తాడిపత్రి రూరల్: కేవలం రెండు వారాల వ్యవధిలో నిమ్మ కాయల ధరలు అమాంతం పడిపోయాయి. గత నెలలో బస్తా నిమ్మకాయల ధర రూ.5 వేలు ఉండగా ఆదివారం నాటికి రూ.1,000 నుంచి రూ.1,500కు పడిపోయింది. మారిన వాతావరణ పరిస్థితులు, కురుస్తున్న వర్షాల వల్ల నిమ్మ ధరలు తగ్గినట్లుగా తెలుస్తోంది.
Mon, Jun 02 2025 01:51 AM -
ఇరు కుటుంబాల ఘర్షణ
తాడిపత్రి టౌన్/పెద్దపప్పూరు: నియోజకవర్గంలో టీడీపీ నాయకుల నీచ రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. పెద్దపప్పూరు మండలం తిమ్మనచెరువులో ఇరు కుటుంబాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు రాజకీయ రంగు పులిమి వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయించి పైశాచిక ఆనందాన్ని పొందారు. వివరాలు..
Mon, Jun 02 2025 01:51 AM -
సెటిల్మెంట్ గణపతీ..
సాక్షి, టాస్క్ఫోర్స్: తిరుపతి, తిరుపతి రూరల్ మండలాల్లో కోట్ల విలువైన మఠం భూముల్లో భూబకాసురులు పాగా వేసి రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు నిర్మించేస్తున్నారు.
Mon, Jun 02 2025 01:48 AM -
" />
కలెక్టరేట్లో బోర్డుల ఏర్పాటు
తిరుపతి అర్బన్ : అర్జీదారులు తికమక పడకుండా కొత్తగా వివరాల బోర్డు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ విభాగంలో 32 విభాగాలున్నాయి. అందులో ఏ బ్లాక్లో 15, బీ బ్లాక్లో 17 శాఖలున్నాయి.
Mon, Jun 02 2025 01:48 AM -
హామీల అమలుకు పోరు
చిల్లకూరు : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని అబద్దాల బాబుకు బుద్ది చెబుదామని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సాసీపీ పరిశీలకులు మేడా రఘునాథరెడ్డి పిలుపు నిచ్చారు.
Mon, Jun 02 2025 01:48 AM -
వృద్ధులకు ఇంటి వద్దనే బియ్యం
● కాలువలు శుభ్రం చేయలేదని ఫిర్యాదు ● అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
Mon, Jun 02 2025 01:48 AM -
గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
గూడూరు రూరల్: గూడూరు రెండో పట్టణం, ఎగువవీరారెడ్డిపల్లి సమీపంలో ఓ ప్రయివేటు లే అవుట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడు.
Mon, Jun 02 2025 01:48 AM -
సినీనటుడు సోనూసూద్కు ఘన స్వాగతం
రేణిగుంట : సినీ నటుడు సోనుసూద్కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి సోనూసూద్ హైదరాబాదు నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
Mon, Jun 02 2025 01:48 AM -
10 కి.మీ.నడిచి వెళ్లి సరుకులు ఎలా తెచ్చుకోవాలి
చిట్టమూరు : ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ సరుకులు తమ గ్రామానికి వచ్చే ఎండీయూ వాహనాలను నిలిపి వేస్తే 10 కిలో మీటర్లు నడిచి వెళ్లి ఎలా సరుకులు తెచ్చుకోవాలని కోతలగుంట గ్రామస్తులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు.
Mon, Jun 02 2025 01:48 AM -
4న వెన్నుపోటు దినం విజయవంతం చేద్దాం
తిరుపతి మంగళం : అబద్దపు హామీలతో రాష్ట్ర ప్రజలను వంచించి మోసగించిన చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలందరికీ తెలియజేయాల్సి అవసరం ఆసన్నమయిందని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు.
Mon, Jun 02 2025 01:48 AM -
రేషన్ పంపిణీ గడువు కుదింపు
● జూన్లో 1 నుంచి 15 వరకే సరుకుల పంపిణీ ● రెండు రోజులు తగ్గింపుపై కార్డుదారులు అసంతృప్తిMon, Jun 02 2025 01:48 AM -
ముగిసిన కానిస్టేబుల్ పరీక్షలు
● 5049 మంది హాజరు.. 165 మంది గైర్హాజరుMon, Jun 02 2025 01:48 AM -
నేటి నుంచి జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం
తిరుపతి ఎడ్యుకేషన్ : నేటి నుంచి జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం అవుతాయని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (డీఐఈఓ) రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని డీఐఈఓ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Mon, Jun 02 2025 01:48 AM -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
బుచ్చినాయుడుకండ్రిగ : తెలుగు గంగ కాలువలో దిగి గల్లంతైన యువకుడి మృతదేహం ఆదివారం చల్లంవారి గిరిజన కాలనీ వద్ద లభ్యమైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
Mon, Jun 02 2025 01:47 AM -
స్టేటస్పెట్టుకుంటే డబ్బులిస్తాం!
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. ‘తక్కువ మొత్తం.. ఎక్కువ మంది నుంచి వసూలు’అనే సరికొత్త మోసతంత్రాన్ని తెరపైకి తెచ్చారు. నగరాల్లో సైబర్ మోసాలపై క్రమంగా అవగాహన పెరుగుతుండటంతో సైబర్ నేరగాళ్లు క్రమంగా ద్వితీయశ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు.
Mon, Jun 02 2025 01:44 AM -
● రేషన్ కోసం కష్టాలు మొదలు ● పాత దుకాణాలకు కొత్త సోకులు ● వృద్ధులు, మహిళల పడిగాపులు ● పలు చోట్ల మొరాయించిన సర్వర్లు
కార్వేటినగరం మండలంలో అటవీ ప్రాంతం మీదుగా రేషన్ తెచ్చుకుంటున్న వృద్ధులు
జాడలేని కంది పప్పు
Mon, Jun 02 2025 01:44 AM -
ఇంటర్ అడ్మిషన్ల సంగతేంటి?
● మండలాలకు చేరిన పాఠ్యపుస్తకాలు ● అడ్మిషన్ల ఊసే ఎత్తని ఇంటర్మీడియట్ అధికారులు ● నేడు జూనియర్ కళాశాలలు పున: ప్రారంభం ● వైఎస్సార్సీపీ సర్కారులో మెరుగుపడ్డ విద్యాసంస్థలుMon, Jun 02 2025 01:44 AM -
" />
నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 2వ తేదీన సోమవా రం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Mon, Jun 02 2025 01:44 AM -
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని సర్కా రు బడుల్లో చదువుతున్న పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు సాధించేలా చర్యలు చేపట్టిన ఘనత ఒక్క వైఎస్ జగన్కే దక్కింది.
Mon, Jun 02 2025 01:44 AM
-
4 నెలల్లో 11% తగ్గిన సైబర్ నేరాల ఫిర్యాదులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆర్థిక సైబర్ నేరాల ఫిర్యాదులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 11 శాతం తగ్గినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది.
Mon, Jun 02 2025 01:51 AM -
పరిహారం కోసం పోరాటం
ముదిగుబ్బ: భూ పరిహారం కోసం రైతులు పోరుబాట పట్టారు. ఎకరా రూ.కోటి విలువైన భూమికి రూ.12 లక్షల మాత్రమే చెల్లించాలని నిర్ణయించడాన్ని అన్నదాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు పరిహారం ఇచ్చిన తర్వాత పనులు చేపట్టాలంటూ పనులు అడ్డగిస్తున్నారు. వివరాలు..
Mon, Jun 02 2025 01:51 AM -
బస్సు దిగుతూ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి మృతి
అనంతపురం: బస్సు దిగబోతు ప్రమాదవశాత్తు కిందపడి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... నగరంలోని బుడ్డప్ప నగర్లో నివాసముంటున్న షేక్ హాజీ అబ్దుల్ కరీం (83) ఆర్టీసీలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు.
Mon, Jun 02 2025 01:51 AM -
తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం
అనంతపురం/అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం చుట్టుపక్కల భూమి తమవేనంటూ తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యానికి తెరలేపారు. బాధితులు తెలిపిన మేరకు...
Mon, Jun 02 2025 01:51 AM -
" />
ద్రోహులను పార్టీ ఉపేక్షించదు
● పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి
Mon, Jun 02 2025 01:51 AM -
" />
టెంకాయపై భారం వేసి..
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత రోజుల్లోనూ రైతులు పూర్వీకుల పద్ధతినే అనుసరిస్తున్నారు. తమ పొలాల్లో బోరు బావులు తవ్వాలనుకునే రైతులు ముందుగా టెంకాయపై భారం వేసి నీటి లభ్యతను పసిగడుతున్నారు.
Mon, Jun 02 2025 01:51 AM -
పడిపోయిన నిమ్మ ధరలు
తాడిపత్రి రూరల్: కేవలం రెండు వారాల వ్యవధిలో నిమ్మ కాయల ధరలు అమాంతం పడిపోయాయి. గత నెలలో బస్తా నిమ్మకాయల ధర రూ.5 వేలు ఉండగా ఆదివారం నాటికి రూ.1,000 నుంచి రూ.1,500కు పడిపోయింది. మారిన వాతావరణ పరిస్థితులు, కురుస్తున్న వర్షాల వల్ల నిమ్మ ధరలు తగ్గినట్లుగా తెలుస్తోంది.
Mon, Jun 02 2025 01:51 AM -
ఇరు కుటుంబాల ఘర్షణ
తాడిపత్రి టౌన్/పెద్దపప్పూరు: నియోజకవర్గంలో టీడీపీ నాయకుల నీచ రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. పెద్దపప్పూరు మండలం తిమ్మనచెరువులో ఇరు కుటుంబాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు రాజకీయ రంగు పులిమి వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయించి పైశాచిక ఆనందాన్ని పొందారు. వివరాలు..
Mon, Jun 02 2025 01:51 AM -
సెటిల్మెంట్ గణపతీ..
సాక్షి, టాస్క్ఫోర్స్: తిరుపతి, తిరుపతి రూరల్ మండలాల్లో కోట్ల విలువైన మఠం భూముల్లో భూబకాసురులు పాగా వేసి రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు నిర్మించేస్తున్నారు.
Mon, Jun 02 2025 01:48 AM -
" />
కలెక్టరేట్లో బోర్డుల ఏర్పాటు
తిరుపతి అర్బన్ : అర్జీదారులు తికమక పడకుండా కొత్తగా వివరాల బోర్డు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ విభాగంలో 32 విభాగాలున్నాయి. అందులో ఏ బ్లాక్లో 15, బీ బ్లాక్లో 17 శాఖలున్నాయి.
Mon, Jun 02 2025 01:48 AM -
హామీల అమలుకు పోరు
చిల్లకూరు : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని అబద్దాల బాబుకు బుద్ది చెబుదామని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సాసీపీ పరిశీలకులు మేడా రఘునాథరెడ్డి పిలుపు నిచ్చారు.
Mon, Jun 02 2025 01:48 AM -
వృద్ధులకు ఇంటి వద్దనే బియ్యం
● కాలువలు శుభ్రం చేయలేదని ఫిర్యాదు ● అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
Mon, Jun 02 2025 01:48 AM -
గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
గూడూరు రూరల్: గూడూరు రెండో పట్టణం, ఎగువవీరారెడ్డిపల్లి సమీపంలో ఓ ప్రయివేటు లే అవుట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడు.
Mon, Jun 02 2025 01:48 AM -
సినీనటుడు సోనూసూద్కు ఘన స్వాగతం
రేణిగుంట : సినీ నటుడు సోనుసూద్కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి సోనూసూద్ హైదరాబాదు నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
Mon, Jun 02 2025 01:48 AM -
10 కి.మీ.నడిచి వెళ్లి సరుకులు ఎలా తెచ్చుకోవాలి
చిట్టమూరు : ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ సరుకులు తమ గ్రామానికి వచ్చే ఎండీయూ వాహనాలను నిలిపి వేస్తే 10 కిలో మీటర్లు నడిచి వెళ్లి ఎలా సరుకులు తెచ్చుకోవాలని కోతలగుంట గ్రామస్తులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు.
Mon, Jun 02 2025 01:48 AM -
4న వెన్నుపోటు దినం విజయవంతం చేద్దాం
తిరుపతి మంగళం : అబద్దపు హామీలతో రాష్ట్ర ప్రజలను వంచించి మోసగించిన చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలందరికీ తెలియజేయాల్సి అవసరం ఆసన్నమయిందని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు.
Mon, Jun 02 2025 01:48 AM -
రేషన్ పంపిణీ గడువు కుదింపు
● జూన్లో 1 నుంచి 15 వరకే సరుకుల పంపిణీ ● రెండు రోజులు తగ్గింపుపై కార్డుదారులు అసంతృప్తిMon, Jun 02 2025 01:48 AM -
ముగిసిన కానిస్టేబుల్ పరీక్షలు
● 5049 మంది హాజరు.. 165 మంది గైర్హాజరుMon, Jun 02 2025 01:48 AM -
నేటి నుంచి జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం
తిరుపతి ఎడ్యుకేషన్ : నేటి నుంచి జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం అవుతాయని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (డీఐఈఓ) రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని డీఐఈఓ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Mon, Jun 02 2025 01:48 AM -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
బుచ్చినాయుడుకండ్రిగ : తెలుగు గంగ కాలువలో దిగి గల్లంతైన యువకుడి మృతదేహం ఆదివారం చల్లంవారి గిరిజన కాలనీ వద్ద లభ్యమైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
Mon, Jun 02 2025 01:47 AM -
స్టేటస్పెట్టుకుంటే డబ్బులిస్తాం!
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. ‘తక్కువ మొత్తం.. ఎక్కువ మంది నుంచి వసూలు’అనే సరికొత్త మోసతంత్రాన్ని తెరపైకి తెచ్చారు. నగరాల్లో సైబర్ మోసాలపై క్రమంగా అవగాహన పెరుగుతుండటంతో సైబర్ నేరగాళ్లు క్రమంగా ద్వితీయశ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు.
Mon, Jun 02 2025 01:44 AM -
● రేషన్ కోసం కష్టాలు మొదలు ● పాత దుకాణాలకు కొత్త సోకులు ● వృద్ధులు, మహిళల పడిగాపులు ● పలు చోట్ల మొరాయించిన సర్వర్లు
కార్వేటినగరం మండలంలో అటవీ ప్రాంతం మీదుగా రేషన్ తెచ్చుకుంటున్న వృద్ధులు
జాడలేని కంది పప్పు
Mon, Jun 02 2025 01:44 AM -
ఇంటర్ అడ్మిషన్ల సంగతేంటి?
● మండలాలకు చేరిన పాఠ్యపుస్తకాలు ● అడ్మిషన్ల ఊసే ఎత్తని ఇంటర్మీడియట్ అధికారులు ● నేడు జూనియర్ కళాశాలలు పున: ప్రారంభం ● వైఎస్సార్సీపీ సర్కారులో మెరుగుపడ్డ విద్యాసంస్థలుMon, Jun 02 2025 01:44 AM -
" />
నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 2వ తేదీన సోమవా రం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Mon, Jun 02 2025 01:44 AM -
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని సర్కా రు బడుల్లో చదువుతున్న పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు సాధించేలా చర్యలు చేపట్టిన ఘనత ఒక్క వైఎస్ జగన్కే దక్కింది.
Mon, Jun 02 2025 01:44 AM