-
బ్యాంకులు.. దోపిడీ దొంగల లక్ష్యాలు
గత కొన్నినెలల్లో జరిగిన బడా దోపిడీలు -
ధర్మస్థలలో తిరిగి తవ్వకాలు
బనశంకరి: ధర్మస్థలలో చాలారోజుల విరామం తరువాత మళ్లీ అస్థిపంజరాల కోసం వేట మొదలైంది. బంగ్ల గుడ్డ ప్రాంతంలో సిట్ అధికారులు, కూలీలు, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి తవ్వకాలు జరుపుగుతున్నారు.
Thu, Sep 18 2025 07:27 AM -
kerala: ‘మెదడును తినే అమీబా’ కేసుల కలకలం.. ఈ ఏడాది 19 మంది మృతి
న్యూఢిల్లీ: కేరళలో ‘మెదడును తినే అమీబా’ కేసులు కలకలం రేపుతున్నాయి. అధిక మరణాల రేటు కలిగిన మెదడు ఇన్ఫెక్షన్ అయిన ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పామ్) కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో కేరళ ఆరోగ్యశాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
Thu, Sep 18 2025 07:26 AM -
భల్లూకానికి కొత్త కాలు
బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలోని ప్రఖ్యాత బన్నేరుఘట్ట జూ పార్క్లోని ఓ ఎలుగుబంటికి కృత్రిమ కాలుని అమర్చారు. ఇక్కడి ఎలుగుబంటి సంరక్షణ కేంద్రంలో వహికరన్ అనే పేరుతో ఓ ఎలుగుబంటి ఉంది.
Thu, Sep 18 2025 07:25 AM -
విశ్వకర్మ సిద్ధాంతాలు అనుసరణీయం
బళ్లారి రూరల్ : విశ్వకర్మ సత్యాన్ని, ధర్మాన్ని ప్రజలందరూ ఆచరించాలని బళ్లారి ఎంపీ ఈ.తుకారాం తెలిపారు. బుధవారం జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ జయంతిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విశ్వకర్మ గ్రంథాలను, ఆయన జీవనశైలిని, తత్వాలను అనుసరించాలన్నారు.
Thu, Sep 18 2025 07:25 AM -
మహిళలకు పౌష్టికాహారం తప్పనిసరి
హొసపేటె: పట్టణంలోని 6వ వార్డు ఆజాద్ నగర్లోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం తిమ్మలాపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషకాహార శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ పీబీ.గిరిజా ప్రారంభించి మాట్లాడారు.
Thu, Sep 18 2025 07:25 AM -
బస్టాండులోని కార్యాలయాలకు దారి
బళ్లారి రూరల్ : ఎట్టకేలకు సిటీ బస్టాండు ఆవరణలో ఉన్న కార్యాలయాలకు, కేఎస్ఆర్టీసీ సిబ్బంది వెళ్లడానికి కాలి బాట దారి ఏర్పాటు చేశారు.
Thu, Sep 18 2025 07:25 AM -
కల్యాణ కర్ణాటకకు రూ.5 వేల కోట్లు
రాయచూరు రూరల్: వెనుక బడిన కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు.
Thu, Sep 18 2025 07:25 AM -
సమష్టి కృషితో క–క అభివృద్ధి
హొసపేటె: బ్రిటిషుల అధికారంలో ఉన్న హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాన్ని మనవారు దక్కించుకునేందుకు నిజాంలకు వ్యతిరేకంగా పోరాడి చివరకు కళ్యాణ కర్ణాటక ప్రాంతాన్ని దక్కించుకొన్నారని, ప్రజలందరి కృషి మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని విజయనగర జిల్లాధికారిణి కవితా ఎస్ మన్నికేరి తె
Thu, Sep 18 2025 07:25 AM -
మచ్చలేని నేత ప్రధాని మోదీ
సాక్షి,బళ్లారి: భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ వ్యక్తి కాదు, శక్తి అని, ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
Thu, Sep 18 2025 07:25 AM -
రాష్ట్రంలో ఏడాదిలోపు సర్కార్ పతనం
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది లోపు పతనం అవుతుందని విజయపుర శాసన సభ్యుడు బసవనగౌడ పాటిల్ యత్నాళ్ జోస్యం చెప్పారు. మంగళవారం రాత్రి 21వ రోజు హిందూ మహా గణపతి నిమజ్జనాల సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రసంగించారు.
Thu, Sep 18 2025 07:25 AM -
సమగ్ర గ్రామీణాభివృద్ధికి కృిషి
రాయచూరు రూరల్ : జిల్లాలో అభివృద్ధి చెందని ప్రాంతాలను సమగ్ర గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ అన్నారు. బుధవారం మహాత్మ గాంధీ క్రీడాంగణంలో 77వ కల్యాణ కర్ణాటక విమోచన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
Thu, Sep 18 2025 07:25 AM -
వాల్మీకుల అణచివేతకు సీఎం కుట్ర
బళ్లారిటౌన్: రాష్ట్రంలోని వాల్మీకులకు రిజర్వేషన్లు దక్కకుండా వాల్మీకులను అణిచి వేసే కుతంత్రాలను సీఎం సిద్దరామయ్య చేస్తున్నారని అఖిల కర్ణాటక వాల్మీకి నాయకుల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు జోళదరాశి తిమ్మప్ప పేర్కొన్నారు.
Thu, Sep 18 2025 07:25 AM -
" />
చంద్రబాబు దళిత ద్రోహి
అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన ఘనత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది అయితే, దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ వ్యాఖ్యలు చేసిన వ్వక్తిత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుది. దళిత ద్రోహి చంద్రబాబు.
Thu, Sep 18 2025 07:25 AM -
" />
పాలనలో కూటమి విఫలం
కూటమి ప్రభుత్వం పాలనలో విఫలమైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను, ఇతర రాష్ట్రాల నుంచి కాపీ కొట్టిన పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్న విషచయాన్ని ప్రజలు గుర్తించారు. రైతులకు అవసరమైన యూరియా సరఫరాచేయలేక చేతులెత్తేసింది.
Thu, Sep 18 2025 07:25 AM -
" />
ఎస్సీలు అంటే ఓటు బ్యాంకు మాత్రమే కాదు
ఎస్సీ సామాజిక వర్గాలు అంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాదు... ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు గట్టిగా తలచుకుంటే కోరుకున్న వారిని ప్రభుత్వంలో నిలబెట్టగలరు.
Thu, Sep 18 2025 07:25 AM -
నవ్వులపాలైన
గురువారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి విజయనగరం:
Thu, Sep 18 2025 07:25 AM -
కందివలసలో గజగజ
కొమరాడ: మండలంలోని కందివలస గ్రామ పరిసరాల్లో గజరాజుల సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పంటలు ధ్వంసం చేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మంగళవారం రాత్రి గ్రామంలోకి చొరబడడంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎవరిపై దాడి చేస్తాయో అని భయాందోళన చెందారు.
Thu, Sep 18 2025 07:25 AM -
హడలెత్తించిన భారీ కొండ చిలువ
● పట్టుకున్న అటవీశాఖ సిబ్బంది
Thu, Sep 18 2025 07:25 AM -
జిల్లాలో డోలీ మోతలు ఉండరాదు
● వైద్యసేవలు ప్రజలకు మరింత
చేరువ కావాలి
● కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి
Thu, Sep 18 2025 07:25 AM -
● మన్యం అందాలను అందరికీ చూపిద్దాం
మన్యం అందాలను అందరికీ చూపించేలా సీతంపేట ఏజెన్సీలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. సీతంపేటలోని అడ్వంచర్ పార్కును బుధవారం సందర్శించారు. ఆల్టర్న్ వెహికల్ డ్రైవింగ్ చేశారు.
Thu, Sep 18 2025 07:25 AM -
సిరిమాను చెట్టుకు పూజలు
● 24న సిరిమాను చెట్టు తరలింపు
● అసిస్టెంట్ కమిషనర్ శీరిష
Thu, Sep 18 2025 07:25 AM -
విద్యుత్ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలి
● విద్యుత్ జేఏసీ చైర్మన్ లక్ష్మణ్
Thu, Sep 18 2025 07:25 AM -
శరన్నవరాత్ర ఉత్సవాలకు రాట పూజలు
రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో 54వ శరన్నవరాత్ర ఉత్సవాలకు రాట ముహూర్తపు పూజలు బుధవారం నిర్వహించారు. ఏటా పీఠంలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు.
Thu, Sep 18 2025 07:23 AM
-
బ్యాంకులు.. దోపిడీ దొంగల లక్ష్యాలు
గత కొన్నినెలల్లో జరిగిన బడా దోపిడీలుThu, Sep 18 2025 07:27 AM -
ధర్మస్థలలో తిరిగి తవ్వకాలు
బనశంకరి: ధర్మస్థలలో చాలారోజుల విరామం తరువాత మళ్లీ అస్థిపంజరాల కోసం వేట మొదలైంది. బంగ్ల గుడ్డ ప్రాంతంలో సిట్ అధికారులు, కూలీలు, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి తవ్వకాలు జరుపుగుతున్నారు.
Thu, Sep 18 2025 07:27 AM -
kerala: ‘మెదడును తినే అమీబా’ కేసుల కలకలం.. ఈ ఏడాది 19 మంది మృతి
న్యూఢిల్లీ: కేరళలో ‘మెదడును తినే అమీబా’ కేసులు కలకలం రేపుతున్నాయి. అధిక మరణాల రేటు కలిగిన మెదడు ఇన్ఫెక్షన్ అయిన ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పామ్) కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో కేరళ ఆరోగ్యశాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
Thu, Sep 18 2025 07:26 AM -
భల్లూకానికి కొత్త కాలు
బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలోని ప్రఖ్యాత బన్నేరుఘట్ట జూ పార్క్లోని ఓ ఎలుగుబంటికి కృత్రిమ కాలుని అమర్చారు. ఇక్కడి ఎలుగుబంటి సంరక్షణ కేంద్రంలో వహికరన్ అనే పేరుతో ఓ ఎలుగుబంటి ఉంది.
Thu, Sep 18 2025 07:25 AM -
విశ్వకర్మ సిద్ధాంతాలు అనుసరణీయం
బళ్లారి రూరల్ : విశ్వకర్మ సత్యాన్ని, ధర్మాన్ని ప్రజలందరూ ఆచరించాలని బళ్లారి ఎంపీ ఈ.తుకారాం తెలిపారు. బుధవారం జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ జయంతిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విశ్వకర్మ గ్రంథాలను, ఆయన జీవనశైలిని, తత్వాలను అనుసరించాలన్నారు.
Thu, Sep 18 2025 07:25 AM -
మహిళలకు పౌష్టికాహారం తప్పనిసరి
హొసపేటె: పట్టణంలోని 6వ వార్డు ఆజాద్ నగర్లోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం తిమ్మలాపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషకాహార శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ పీబీ.గిరిజా ప్రారంభించి మాట్లాడారు.
Thu, Sep 18 2025 07:25 AM -
బస్టాండులోని కార్యాలయాలకు దారి
బళ్లారి రూరల్ : ఎట్టకేలకు సిటీ బస్టాండు ఆవరణలో ఉన్న కార్యాలయాలకు, కేఎస్ఆర్టీసీ సిబ్బంది వెళ్లడానికి కాలి బాట దారి ఏర్పాటు చేశారు.
Thu, Sep 18 2025 07:25 AM -
కల్యాణ కర్ణాటకకు రూ.5 వేల కోట్లు
రాయచూరు రూరల్: వెనుక బడిన కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు.
Thu, Sep 18 2025 07:25 AM -
సమష్టి కృషితో క–క అభివృద్ధి
హొసపేటె: బ్రిటిషుల అధికారంలో ఉన్న హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాన్ని మనవారు దక్కించుకునేందుకు నిజాంలకు వ్యతిరేకంగా పోరాడి చివరకు కళ్యాణ కర్ణాటక ప్రాంతాన్ని దక్కించుకొన్నారని, ప్రజలందరి కృషి మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని విజయనగర జిల్లాధికారిణి కవితా ఎస్ మన్నికేరి తె
Thu, Sep 18 2025 07:25 AM -
మచ్చలేని నేత ప్రధాని మోదీ
సాక్షి,బళ్లారి: భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ వ్యక్తి కాదు, శక్తి అని, ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
Thu, Sep 18 2025 07:25 AM -
రాష్ట్రంలో ఏడాదిలోపు సర్కార్ పతనం
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది లోపు పతనం అవుతుందని విజయపుర శాసన సభ్యుడు బసవనగౌడ పాటిల్ యత్నాళ్ జోస్యం చెప్పారు. మంగళవారం రాత్రి 21వ రోజు హిందూ మహా గణపతి నిమజ్జనాల సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రసంగించారు.
Thu, Sep 18 2025 07:25 AM -
సమగ్ర గ్రామీణాభివృద్ధికి కృిషి
రాయచూరు రూరల్ : జిల్లాలో అభివృద్ధి చెందని ప్రాంతాలను సమగ్ర గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ అన్నారు. బుధవారం మహాత్మ గాంధీ క్రీడాంగణంలో 77వ కల్యాణ కర్ణాటక విమోచన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
Thu, Sep 18 2025 07:25 AM -
వాల్మీకుల అణచివేతకు సీఎం కుట్ర
బళ్లారిటౌన్: రాష్ట్రంలోని వాల్మీకులకు రిజర్వేషన్లు దక్కకుండా వాల్మీకులను అణిచి వేసే కుతంత్రాలను సీఎం సిద్దరామయ్య చేస్తున్నారని అఖిల కర్ణాటక వాల్మీకి నాయకుల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు జోళదరాశి తిమ్మప్ప పేర్కొన్నారు.
Thu, Sep 18 2025 07:25 AM -
" />
చంద్రబాబు దళిత ద్రోహి
అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన ఘనత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది అయితే, దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ వ్యాఖ్యలు చేసిన వ్వక్తిత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుది. దళిత ద్రోహి చంద్రబాబు.
Thu, Sep 18 2025 07:25 AM -
" />
పాలనలో కూటమి విఫలం
కూటమి ప్రభుత్వం పాలనలో విఫలమైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను, ఇతర రాష్ట్రాల నుంచి కాపీ కొట్టిన పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్న విషచయాన్ని ప్రజలు గుర్తించారు. రైతులకు అవసరమైన యూరియా సరఫరాచేయలేక చేతులెత్తేసింది.
Thu, Sep 18 2025 07:25 AM -
" />
ఎస్సీలు అంటే ఓటు బ్యాంకు మాత్రమే కాదు
ఎస్సీ సామాజిక వర్గాలు అంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాదు... ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు గట్టిగా తలచుకుంటే కోరుకున్న వారిని ప్రభుత్వంలో నిలబెట్టగలరు.
Thu, Sep 18 2025 07:25 AM -
నవ్వులపాలైన
గురువారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి విజయనగరం:
Thu, Sep 18 2025 07:25 AM -
కందివలసలో గజగజ
కొమరాడ: మండలంలోని కందివలస గ్రామ పరిసరాల్లో గజరాజుల సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పంటలు ధ్వంసం చేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మంగళవారం రాత్రి గ్రామంలోకి చొరబడడంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎవరిపై దాడి చేస్తాయో అని భయాందోళన చెందారు.
Thu, Sep 18 2025 07:25 AM -
హడలెత్తించిన భారీ కొండ చిలువ
● పట్టుకున్న అటవీశాఖ సిబ్బంది
Thu, Sep 18 2025 07:25 AM -
జిల్లాలో డోలీ మోతలు ఉండరాదు
● వైద్యసేవలు ప్రజలకు మరింత
చేరువ కావాలి
● కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి
Thu, Sep 18 2025 07:25 AM -
● మన్యం అందాలను అందరికీ చూపిద్దాం
మన్యం అందాలను అందరికీ చూపించేలా సీతంపేట ఏజెన్సీలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. సీతంపేటలోని అడ్వంచర్ పార్కును బుధవారం సందర్శించారు. ఆల్టర్న్ వెహికల్ డ్రైవింగ్ చేశారు.
Thu, Sep 18 2025 07:25 AM -
సిరిమాను చెట్టుకు పూజలు
● 24న సిరిమాను చెట్టు తరలింపు
● అసిస్టెంట్ కమిషనర్ శీరిష
Thu, Sep 18 2025 07:25 AM -
విద్యుత్ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలి
● విద్యుత్ జేఏసీ చైర్మన్ లక్ష్మణ్
Thu, Sep 18 2025 07:25 AM -
శరన్నవరాత్ర ఉత్సవాలకు రాట పూజలు
రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో 54వ శరన్నవరాత్ర ఉత్సవాలకు రాట ముహూర్తపు పూజలు బుధవారం నిర్వహించారు. ఏటా పీఠంలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు.
Thu, Sep 18 2025 07:23 AM -
మీకు సిగ్గుచేటుగా లేదా.. పదే పదే సునీతని,షర్మిలని పెట్టుకుని.. ABNకు సతీష్ రెడ్డి కౌంటర్
మీకు సిగ్గుచేటుగా లేదా.. పదే పదే సునీతని,షర్మిలని పెట్టుకుని.. ABNకు సతీష్ రెడ్డి కౌంటర్
Thu, Sep 18 2025 07:24 AM