Sakshi News home page

'దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ఓటేయండి'

Published Fri, Aug 18 2017 7:00 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మూడేళ్ల దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నామని నంద్యాల ప్రజలు గుర్తుపెట్టుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి అన్నారు.

Advertisement
Advertisement