-
26,100 మార్కు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు లాభంతో 26,128 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 484 పాయింట్లు పుంజుకొని 85,408 వద్ద ట్రేడవుతోంది.
Mon, Dec 22 2025 09:40 AM -
చిన్నారుల ఆరోగ్యంపైనా పొదుపా?
అల్లిపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం ఈ ఏడాది తీవ్ర విమర్శలకు దారితీసింది.
Mon, Dec 22 2025 09:40 AM -
కావాలనే గ్యాప్ తీసుకున్నా..
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా, ఒక మంచి అనుభూతిని పంచే చిత్రంగా చాంపియన్ చిత్రం నిలుస్తుందని హీరో రోషన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో అనస్వర రాజన్ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది.
Mon, Dec 22 2025 09:33 AM -
వెస్టిండీస్పై న్యూజిలాండ్ ఘన విజయం
మౌంట్ మాంగనుయ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో టెస్టులో 323 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ను 2-0 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది.
Mon, Dec 22 2025 09:33 AM -
అజ్ఞాతంలోకి జనసేన నాయకుడు
నరసరావుపేట టౌన్: చిలకలూరిపేట రోడ్డు ప్రమాద కేసుతో వెలుగు చూసిన నకిలీ కార్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు.
Mon, Dec 22 2025 09:24 AM -
మరో చరిత్ర: జర్మనీకి ఇజ్రాయెల్ ‘ఆరో’ రక్షణ
బెర్లిన్: చారిత్రక శత్రుత్వం నుంచి బలమైన రక్షణ బంధం వైపు జర్మనీ, ఇజ్రాయెల్ దేశాలు అడుగు వేశాయి.
Mon, Dec 22 2025 09:23 AM -
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్ మండలం ఇందారం వద్ద కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..
Mon, Dec 22 2025 09:16 AM -
ముహూర్తానికి వేళాయే
● నేడు నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం
● ప్రత్యేక సమావేశంతో కొలువు దీరనున్న పాలకవర్గం
● త్వరలోనే శిక్షణ తరగతులు
Mon, Dec 22 2025 09:15 AM -
అతివేగంగా వెళ్తున్న డీసీఎం బోల్తా
పరిగి: మద్యం మత్తులో డీసీఎం డ్రైవర్ పట్టణ కేంద్రంలో బీభత్సం సృష్టించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Dec 22 2025 09:15 AM -
కొహెడను డివిజన్గా ప్రకటించాలి
తుర్కయంజాల్: కొహెడ ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం ప్రత్యేక డివిజన్గా ప్రకటించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు.
Mon, Dec 22 2025 09:15 AM -
లోక్ అదాలత్లో 95 కేసులకు పరిష్కారం
తాండూరు: పట్టణంలోని న్యాయస్థానంలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శివలీల ఆధ్వర్యంలో జరిగిన లోక్ అదాలత్కు తాండూరు సబ్ డివిజన్ పరిధిలో నుంచి మొత్తం 95 కేసులు వచ్చాయి.
Mon, Dec 22 2025 09:15 AM -
లోడర్ కిందపడి కార్మికుడి మృతి
బొంరాస్పేట: మండలంలోని చౌదర్పల్లి శివారులో గల శ్రీ సాయి లక్ష్మీ మెటల్ ఇండస్ట్రీస్లో ఆదివారం రాత్రి కార్మికుడు మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు, బృంధువుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఖాషీంపాషా(29) పదిహేనేళ్లుగా పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
Mon, Dec 22 2025 09:15 AM -
ప్రకృతి విపత్తులపై మాక్ ఎక్సర్సైజ్
సాక్షి, సిటీ బ్యూరో: ప్రకత్తి విపత్తులపై నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో సోమవారం మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి తెలిపారు.
Mon, Dec 22 2025 09:15 AM -
నిందితులను కఠినంగా శిక్షించాలి
ప్రజా సంఘాల నాయకుల డిమాండ్Mon, Dec 22 2025 09:15 AM -
మా పొలంలోకి నాలా మళ్లించారు
శంకర్పల్లి: ప్రైవేట్ భవన నిర్మాణ సంస్థ తమ అధీనంలోని భూమిలో నక్ష నాలాని ఉందంటూ, రికార్డులు మార్చారంటూ శంకర్పల్లికి చెందిన రైతులు సానికే పాండు, కృష్ణ, ఆంజనేయులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ..
Mon, Dec 22 2025 09:15 AM -
ప్రమాణం చేయక ముందే హామీ నిలబెట్టుకుని
కేశంపేట: ఎన్నికల సమయంలో నాయకులు హా మీలు ఇస్తుంటారు.. మర్చి పోతుంటారు.. కానీ ఆ గ్రామంలో వార్డు సభ్యురాలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాన్ని ప్రమాణ స్వీకారం చేయక ముందే నిలబెట్టుకున్నారు.
Mon, Dec 22 2025 09:15 AM -
న్యూఇయర్ వేడుకల్లో మద్యం వినియోగానికి అనుమతి తప్పనిసరి
శంషాబాద్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్Mon, Dec 22 2025 09:15 AM -
ఢిల్లీ పార్లమెంట్కు చీకోడ్ విద్యార్థి
పాపన్నపేట(మెదక్): మన నాయకుడిని తెలుసుకోండి పేరిట ఈనెల 25న ఢిల్లీలోని పార్లమెంట్లో జరిగే కార్యక్రమానికి మండలంలోని చీకోడ్– లింగాయపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడు.
Mon, Dec 22 2025 09:13 AM -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
చిన్నశంకరంపేట(మెదక్): మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగాలని శక్తి వాహిణి వ్యవస్థాపకురాలు, హైకోర్టు న్యాయవాది మౌనిక సుంకర కోరారు. ఆదివారం నార్సింగి మండల కేంద్రంలోని శ్రీసరస్వతి శిశుమందిర్లో నిర్వహించిన శ్రీ శక్తి సంఘం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
Mon, Dec 22 2025 09:13 AM -
ప్రకృతి విలయాలను గుర్తించవచ్చు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జ్యోతిష్య శాస్త్రాల శ్లోకాలు నేటి సాంకేతికతకు ఎంతో దగ్గరగా ఉంటాయని హైదరాబాద్ జ్యోతిష్య పరిశోధన కేంద్రం వ్యవస్థాపకులు రవి అన్నారు.
Mon, Dec 22 2025 09:13 AM -
ఓడినా.. మాటకు కట్టుబడి..
శివ్వంపేట(నర్సాపూర్): సర్పంచ్ అభ్యర్థిగా ఓడిపోయినా.. కాలనీవాసులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని అందరితో శభాష్ అనిపించుకున్నాడు. మండల పరిధిలోని దొంతి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా సుశీల బాబుసుకుమార్ పోటీ చేశారు.
Mon, Dec 22 2025 09:13 AM -
విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి
న్యాల్కల్(జహీరాబాద్): విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని ఖలీల్పూర్ గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత రైతు వివరాల ప్రకారం...
Mon, Dec 22 2025 09:13 AM
-
హీట్ పెంచిన KCR కామెంట్స్.. రేవంత్, బాబుపై సెటైర్లు
హీట్ పెంచిన KCR కామెంట్స్.. రేవంత్, బాబుపై సెటైర్లు
Mon, Dec 22 2025 09:55 AM -
పండుగను తలపించేలా జగన్ జన్మదిన వేడుకలు..
పండుగను తలపించేలా జగన్ జన్మదిన వేడుకలు..
Mon, Dec 22 2025 09:45 AM -
26,100 మార్కు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు లాభంతో 26,128 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 484 పాయింట్లు పుంజుకొని 85,408 వద్ద ట్రేడవుతోంది.
Mon, Dec 22 2025 09:40 AM -
చిన్నారుల ఆరోగ్యంపైనా పొదుపా?
అల్లిపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం ఈ ఏడాది తీవ్ర విమర్శలకు దారితీసింది.
Mon, Dec 22 2025 09:40 AM -
కావాలనే గ్యాప్ తీసుకున్నా..
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా, ఒక మంచి అనుభూతిని పంచే చిత్రంగా చాంపియన్ చిత్రం నిలుస్తుందని హీరో రోషన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో అనస్వర రాజన్ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది.
Mon, Dec 22 2025 09:33 AM -
వెస్టిండీస్పై న్యూజిలాండ్ ఘన విజయం
మౌంట్ మాంగనుయ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో టెస్టులో 323 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ను 2-0 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది.
Mon, Dec 22 2025 09:33 AM -
అజ్ఞాతంలోకి జనసేన నాయకుడు
నరసరావుపేట టౌన్: చిలకలూరిపేట రోడ్డు ప్రమాద కేసుతో వెలుగు చూసిన నకిలీ కార్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు.
Mon, Dec 22 2025 09:24 AM -
మరో చరిత్ర: జర్మనీకి ఇజ్రాయెల్ ‘ఆరో’ రక్షణ
బెర్లిన్: చారిత్రక శత్రుత్వం నుంచి బలమైన రక్షణ బంధం వైపు జర్మనీ, ఇజ్రాయెల్ దేశాలు అడుగు వేశాయి.
Mon, Dec 22 2025 09:23 AM -
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్ మండలం ఇందారం వద్ద కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..
Mon, Dec 22 2025 09:16 AM -
ముహూర్తానికి వేళాయే
● నేడు నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం
● ప్రత్యేక సమావేశంతో కొలువు దీరనున్న పాలకవర్గం
● త్వరలోనే శిక్షణ తరగతులు
Mon, Dec 22 2025 09:15 AM -
అతివేగంగా వెళ్తున్న డీసీఎం బోల్తా
పరిగి: మద్యం మత్తులో డీసీఎం డ్రైవర్ పట్టణ కేంద్రంలో బీభత్సం సృష్టించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Dec 22 2025 09:15 AM -
కొహెడను డివిజన్గా ప్రకటించాలి
తుర్కయంజాల్: కొహెడ ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం ప్రత్యేక డివిజన్గా ప్రకటించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు.
Mon, Dec 22 2025 09:15 AM -
లోక్ అదాలత్లో 95 కేసులకు పరిష్కారం
తాండూరు: పట్టణంలోని న్యాయస్థానంలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శివలీల ఆధ్వర్యంలో జరిగిన లోక్ అదాలత్కు తాండూరు సబ్ డివిజన్ పరిధిలో నుంచి మొత్తం 95 కేసులు వచ్చాయి.
Mon, Dec 22 2025 09:15 AM -
లోడర్ కిందపడి కార్మికుడి మృతి
బొంరాస్పేట: మండలంలోని చౌదర్పల్లి శివారులో గల శ్రీ సాయి లక్ష్మీ మెటల్ ఇండస్ట్రీస్లో ఆదివారం రాత్రి కార్మికుడు మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు, బృంధువుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఖాషీంపాషా(29) పదిహేనేళ్లుగా పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
Mon, Dec 22 2025 09:15 AM -
ప్రకృతి విపత్తులపై మాక్ ఎక్సర్సైజ్
సాక్షి, సిటీ బ్యూరో: ప్రకత్తి విపత్తులపై నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో సోమవారం మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి తెలిపారు.
Mon, Dec 22 2025 09:15 AM -
నిందితులను కఠినంగా శిక్షించాలి
ప్రజా సంఘాల నాయకుల డిమాండ్Mon, Dec 22 2025 09:15 AM -
మా పొలంలోకి నాలా మళ్లించారు
శంకర్పల్లి: ప్రైవేట్ భవన నిర్మాణ సంస్థ తమ అధీనంలోని భూమిలో నక్ష నాలాని ఉందంటూ, రికార్డులు మార్చారంటూ శంకర్పల్లికి చెందిన రైతులు సానికే పాండు, కృష్ణ, ఆంజనేయులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ..
Mon, Dec 22 2025 09:15 AM -
ప్రమాణం చేయక ముందే హామీ నిలబెట్టుకుని
కేశంపేట: ఎన్నికల సమయంలో నాయకులు హా మీలు ఇస్తుంటారు.. మర్చి పోతుంటారు.. కానీ ఆ గ్రామంలో వార్డు సభ్యురాలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాన్ని ప్రమాణ స్వీకారం చేయక ముందే నిలబెట్టుకున్నారు.
Mon, Dec 22 2025 09:15 AM -
న్యూఇయర్ వేడుకల్లో మద్యం వినియోగానికి అనుమతి తప్పనిసరి
శంషాబాద్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్Mon, Dec 22 2025 09:15 AM -
ఢిల్లీ పార్లమెంట్కు చీకోడ్ విద్యార్థి
పాపన్నపేట(మెదక్): మన నాయకుడిని తెలుసుకోండి పేరిట ఈనెల 25న ఢిల్లీలోని పార్లమెంట్లో జరిగే కార్యక్రమానికి మండలంలోని చీకోడ్– లింగాయపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడు.
Mon, Dec 22 2025 09:13 AM -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
చిన్నశంకరంపేట(మెదక్): మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగాలని శక్తి వాహిణి వ్యవస్థాపకురాలు, హైకోర్టు న్యాయవాది మౌనిక సుంకర కోరారు. ఆదివారం నార్సింగి మండల కేంద్రంలోని శ్రీసరస్వతి శిశుమందిర్లో నిర్వహించిన శ్రీ శక్తి సంఘం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
Mon, Dec 22 2025 09:13 AM -
ప్రకృతి విలయాలను గుర్తించవచ్చు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జ్యోతిష్య శాస్త్రాల శ్లోకాలు నేటి సాంకేతికతకు ఎంతో దగ్గరగా ఉంటాయని హైదరాబాద్ జ్యోతిష్య పరిశోధన కేంద్రం వ్యవస్థాపకులు రవి అన్నారు.
Mon, Dec 22 2025 09:13 AM -
ఓడినా.. మాటకు కట్టుబడి..
శివ్వంపేట(నర్సాపూర్): సర్పంచ్ అభ్యర్థిగా ఓడిపోయినా.. కాలనీవాసులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని అందరితో శభాష్ అనిపించుకున్నాడు. మండల పరిధిలోని దొంతి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా సుశీల బాబుసుకుమార్ పోటీ చేశారు.
Mon, Dec 22 2025 09:13 AM -
విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి
న్యాల్కల్(జహీరాబాద్): విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని ఖలీల్పూర్ గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత రైతు వివరాల ప్రకారం...
Mon, Dec 22 2025 09:13 AM -
మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)
Mon, Dec 22 2025 09:39 AM
