-
బంగ్లాదేశ్ నూతన అధ్యక్షునిగా మిర్జా ఫఖ్రూల్
ఢాకా: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బంగ్లాదేశ్ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పాలక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) నేత మిర్జా ఫఖ్రూల్ ఇస్లాం ఆలంగీర్ విజయం సాధించారు.
Fri, Aug 21 2026 06:21 AM -
పరిశ్రమ నిర్వచనం 1978 నాటి తీర్పుకు ధర్మాసనం సవరణ
న్యూఢిల్లీ: ‘పరిశ్రమ’అన్న పదానికి 1978 నాటి సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృత నిర్వచనాన్ని 2020 నాటి పారిశ్రామిక సంబంధాల కోడ్ను అర్థం చేసుకునేందుకు ఉపయోగించరాదని సుప్రీంకోర్టు తొమ్మిది సభ్యుల విస్తృత ధర్మాసనం
Fri, Aug 21 2026 06:14 AM -
రాయదుర్గం భూ వేలాన్ని ఆపలేం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం భూముల వేలాన్ని అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
Fri, Aug 21 2026 06:07 AM -
ఉక్రెయిన్పై రష్యా క్షిపణి, డ్రోన్ల దాడులు
కీవ్: ఉక్రెయిన్లోని కీవ్పై గురువారం రాత్రి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. 12 ప్రాంతాలపై జరిగిన ఈ దాడిలో 16 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు.
Fri, Aug 21 2026 06:04 AM -
నేడు హైదరాబాద్కు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో పర్యటించనున్నారు.
Fri, Aug 21 2026 06:01 AM -
దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలి
న్యూఢిల్లీ: విధాన రూపకల్పనలో నూతన అంశాలను జోడించడానికి ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మరింత సమన్వయం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పేర్కొన్నారు.
Fri, Aug 21 2026 06:00 AM -
‘శక్తి’యుక్తులపై తలోదారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి విభాగం (కార్మిక శాఖ)లోకి తీసుకురావడంతోపాటు ఆయా కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుసంధానిస్తూ ప్రభుత్వం జీవో నం. 97 జారీ చేయడం గందరగోళానికి దారితీస్తోంది.
Fri, Aug 21 2026 05:56 AM -
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి చర్చలే కీలకమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
Fri, Aug 21 2026 05:52 AM -
త్వరలో కొత్త గవర్నర్లు?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సహా ఐదారు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వ కసరత్తు చేస్తోంది.
Fri, Aug 21 2026 05:49 AM -
కేంద్ర మంత్రికో నీతి.. మీ తండ్రీ కుమారులకో నీతా?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో తప్పులపై ప్రశ్నిస్తే అబ్బాకొడుకులు గింజుకుంటారే గానీ సీబీఐ విచారణకు అంగీకరించడం లేదంటూ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ల వ్యవహార శైలిని వైఎస్సార్సీపీ అధ్య
Fri, Aug 21 2026 05:43 AM -
చర్చల్లేవ్.. ఆమోదాలే
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలపై చర్చ జరపాలంటూ నాలుగో రోజు గురువారం సైతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నల్లకండువాలు ధరించి శాసనమండలిలో ఆందోళనకు దిగారు. సభ వాయిదా విరామ సమయంలోనూ చైర్మన్ పోడియం ఎదుట నేలపై కూర్చుని ఆందోళన కొనసాగించారు.
Fri, Aug 21 2026 05:41 AM -
డాక్టర్ ప్రియాంక హత్యపై న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: డాక్టర్ ప్రియాంక హత్యపై వైఎస్సార్సీపీ తరపున న్యాయ పోరాటం చేస్తామని ఆమె తల్లిదండ్రులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
Fri, Aug 21 2026 05:34 AM -
విభాగమే మార్పు... మిగతావన్నీ యథాతథమే
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కళాశాలలను సంస్కరించేందుకే శక్తి విభాగంలోకి తీసుకొచ్చామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెల్లడించారు. కే వలం పరిపాలన పరంగా శాఖ మాత్రమే మారిందని, మిగిలినవన్నీ యథాతథంగా ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.
Fri, Aug 21 2026 05:33 AM -
ప్రతిపక్షానికి సమాధానం చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేదు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ దురహంకారం, అవినీతి, దోపిడీ, అరాచకాలపై అసెంబ్లీలో ప్రతిపక్షానికి సమాధానం చెప్పే దమ్మూ, ధైర్యంలేక అధికారపక్షం పలాయనం చిత్తగిస్తోందని వైఎస్సార్సీపీ నాయకుడు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు.
Fri, Aug 21 2026 05:33 AM -
జార్ఖండ్ ‘రద్దు’ నోటిఫికేషన్లపై స్టే
రాంచీ: జార్ఖండ్ పబ్లిక్ సర్విసు కమిషన్(జేపీఎస్సీ) పరీక్షల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జార్ఖండ్ హైకోర్టులో హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.
Fri, Aug 21 2026 05:32 AM -
25 గంటల్లో 22 గంటలు అబద్ధాలే!
సాక్షి, అమరావతి: నాలుగు రోజులపాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆత్మస్తుతి, పరనిందలా జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను తిట్టడానికే చంద్రబాబు ఈ సమావేశాలను ఎక్కువగా ఉపయోగించుకున్నారు.
Fri, Aug 21 2026 05:28 AM -
ఉద్యోగులకు బాబు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులు, మహిళలు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబు..
Fri, Aug 21 2026 05:26 AM -
లద్దాఖ్లో హైకోర్టు బెంచ్ కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంత ప్రజలకు సత్వరం న్యాయవితరణ అందించే ఉద్దేశ్యంతో త్వరలో అక్కడ హైకోర్టు ధర్మాసనాన్ని నెలకొల్పాలని మోదీ సర్కార్ నిర్ణయించింది.
Fri, Aug 21 2026 05:25 AM -
సోషల్ మీడియాలో మంత్రుల పనితీరు ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ: సభలు, దంచికొట్టే ప్రసంగాల కాలం నుంచి రాజకీయాలు, రాజకీయ చర్చలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికలపైకి మారుతున్నాయి.
Fri, Aug 21 2026 05:19 AM -
టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి
డాబాగార్డెన్స్ (విశాఖపట్నం): హోంవర్క్ చేయలేదన్న కోపంతో టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి చెందిన ఘటన విశాఖపట్నం పాత నగరంలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో గురువారం జరిగింది.
Fri, Aug 21 2026 05:19 AM -
రెండేళ్లలోనే రూ.200 కోట్లు దోచేశారు
అనంతపురం టౌన్: ‘టీడీపీ ప్రభుత్వ పాలనలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ రెండేళ్లలోనే రూ.200 కోట్ల విలువైన భూ దోపిడీ జరిగింది.
Fri, Aug 21 2026 05:15 AM -
జనసేన ఎంపీ లింగమనేని కుమారుడి రాష్ డ్రైవింగ్ యువతి మృతి
మాదాపూర్ (హైదరాబాద్): జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ హైదరాబాద్ ఐటీ కారిడార్లో లగ్జరీ స్పోర్ట్స్ కారుతో అతి వేగంతో దూసుకొచ్చి ఓ యువతిని బలిగొన్నాడు.
Fri, Aug 21 2026 05:11 AM -
థియేటర్ రిలీజ్కి ఒక్కరోజు ముందే ఓటీటీలో వచ్చేసిన సినిమా
ఓటీటీలో ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ సంఘటన జరిగింది. ఈ రోజు(ఆగస్టు 21) థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఓ మూవీని అమెజాన్ ప్రైమ్లో పొరపాటున స్ట్రీమింగ్లో పెట్టేశారు.
Fri, Aug 21 2026 05:10 AM -
కరువు కరాళ నృత్యం
మడకశిర: శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా కరువు కరాళ నృత్యం చేస్తోంది. ప్రధానంగా జిల్లాలోని కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాలపై అధిక ప్రభావం చూపనుంది. ఇప్పటికే మడకశిర నియోజకవర్గంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి.
Fri, Aug 21 2026 05:09 AM
-
హైదరాబాద్ : హైటెక్స్లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు)
Fri, Aug 21 2026 06:25 AM -
బంగ్లాదేశ్ నూతన అధ్యక్షునిగా మిర్జా ఫఖ్రూల్
ఢాకా: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బంగ్లాదేశ్ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పాలక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) నేత మిర్జా ఫఖ్రూల్ ఇస్లాం ఆలంగీర్ విజయం సాధించారు.
Fri, Aug 21 2026 06:21 AM -
పరిశ్రమ నిర్వచనం 1978 నాటి తీర్పుకు ధర్మాసనం సవరణ
న్యూఢిల్లీ: ‘పరిశ్రమ’అన్న పదానికి 1978 నాటి సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృత నిర్వచనాన్ని 2020 నాటి పారిశ్రామిక సంబంధాల కోడ్ను అర్థం చేసుకునేందుకు ఉపయోగించరాదని సుప్రీంకోర్టు తొమ్మిది సభ్యుల విస్తృత ధర్మాసనం
Fri, Aug 21 2026 06:14 AM -
రాయదుర్గం భూ వేలాన్ని ఆపలేం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం భూముల వేలాన్ని అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
Fri, Aug 21 2026 06:07 AM -
ఉక్రెయిన్పై రష్యా క్షిపణి, డ్రోన్ల దాడులు
కీవ్: ఉక్రెయిన్లోని కీవ్పై గురువారం రాత్రి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. 12 ప్రాంతాలపై జరిగిన ఈ దాడిలో 16 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు.
Fri, Aug 21 2026 06:04 AM -
నేడు హైదరాబాద్కు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో పర్యటించనున్నారు.
Fri, Aug 21 2026 06:01 AM -
దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలి
న్యూఢిల్లీ: విధాన రూపకల్పనలో నూతన అంశాలను జోడించడానికి ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మరింత సమన్వయం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పేర్కొన్నారు.
Fri, Aug 21 2026 06:00 AM -
‘శక్తి’యుక్తులపై తలోదారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి విభాగం (కార్మిక శాఖ)లోకి తీసుకురావడంతోపాటు ఆయా కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుసంధానిస్తూ ప్రభుత్వం జీవో నం. 97 జారీ చేయడం గందరగోళానికి దారితీస్తోంది.
Fri, Aug 21 2026 05:56 AM -
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి చర్చలే కీలకమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
Fri, Aug 21 2026 05:52 AM -
త్వరలో కొత్త గవర్నర్లు?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సహా ఐదారు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వ కసరత్తు చేస్తోంది.
Fri, Aug 21 2026 05:49 AM -
కేంద్ర మంత్రికో నీతి.. మీ తండ్రీ కుమారులకో నీతా?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో తప్పులపై ప్రశ్నిస్తే అబ్బాకొడుకులు గింజుకుంటారే గానీ సీబీఐ విచారణకు అంగీకరించడం లేదంటూ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ల వ్యవహార శైలిని వైఎస్సార్సీపీ అధ్య
Fri, Aug 21 2026 05:43 AM -
చర్చల్లేవ్.. ఆమోదాలే
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలపై చర్చ జరపాలంటూ నాలుగో రోజు గురువారం సైతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నల్లకండువాలు ధరించి శాసనమండలిలో ఆందోళనకు దిగారు. సభ వాయిదా విరామ సమయంలోనూ చైర్మన్ పోడియం ఎదుట నేలపై కూర్చుని ఆందోళన కొనసాగించారు.
Fri, Aug 21 2026 05:41 AM -
డాక్టర్ ప్రియాంక హత్యపై న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: డాక్టర్ ప్రియాంక హత్యపై వైఎస్సార్సీపీ తరపున న్యాయ పోరాటం చేస్తామని ఆమె తల్లిదండ్రులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
Fri, Aug 21 2026 05:34 AM -
విభాగమే మార్పు... మిగతావన్నీ యథాతథమే
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కళాశాలలను సంస్కరించేందుకే శక్తి విభాగంలోకి తీసుకొచ్చామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెల్లడించారు. కే వలం పరిపాలన పరంగా శాఖ మాత్రమే మారిందని, మిగిలినవన్నీ యథాతథంగా ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.
Fri, Aug 21 2026 05:33 AM -
ప్రతిపక్షానికి సమాధానం చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేదు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ దురహంకారం, అవినీతి, దోపిడీ, అరాచకాలపై అసెంబ్లీలో ప్రతిపక్షానికి సమాధానం చెప్పే దమ్మూ, ధైర్యంలేక అధికారపక్షం పలాయనం చిత్తగిస్తోందని వైఎస్సార్సీపీ నాయకుడు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు.
Fri, Aug 21 2026 05:33 AM -
జార్ఖండ్ ‘రద్దు’ నోటిఫికేషన్లపై స్టే
రాంచీ: జార్ఖండ్ పబ్లిక్ సర్విసు కమిషన్(జేపీఎస్సీ) పరీక్షల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జార్ఖండ్ హైకోర్టులో హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.
Fri, Aug 21 2026 05:32 AM -
25 గంటల్లో 22 గంటలు అబద్ధాలే!
సాక్షి, అమరావతి: నాలుగు రోజులపాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆత్మస్తుతి, పరనిందలా జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను తిట్టడానికే చంద్రబాబు ఈ సమావేశాలను ఎక్కువగా ఉపయోగించుకున్నారు.
Fri, Aug 21 2026 05:28 AM -
ఉద్యోగులకు బాబు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులు, మహిళలు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబు..
Fri, Aug 21 2026 05:26 AM -
లద్దాఖ్లో హైకోర్టు బెంచ్ కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంత ప్రజలకు సత్వరం న్యాయవితరణ అందించే ఉద్దేశ్యంతో త్వరలో అక్కడ హైకోర్టు ధర్మాసనాన్ని నెలకొల్పాలని మోదీ సర్కార్ నిర్ణయించింది.
Fri, Aug 21 2026 05:25 AM -
సోషల్ మీడియాలో మంత్రుల పనితీరు ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ: సభలు, దంచికొట్టే ప్రసంగాల కాలం నుంచి రాజకీయాలు, రాజకీయ చర్చలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికలపైకి మారుతున్నాయి.
Fri, Aug 21 2026 05:19 AM -
టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి
డాబాగార్డెన్స్ (విశాఖపట్నం): హోంవర్క్ చేయలేదన్న కోపంతో టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి చెందిన ఘటన విశాఖపట్నం పాత నగరంలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో గురువారం జరిగింది.
Fri, Aug 21 2026 05:19 AM -
రెండేళ్లలోనే రూ.200 కోట్లు దోచేశారు
అనంతపురం టౌన్: ‘టీడీపీ ప్రభుత్వ పాలనలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ రెండేళ్లలోనే రూ.200 కోట్ల విలువైన భూ దోపిడీ జరిగింది.
Fri, Aug 21 2026 05:15 AM -
జనసేన ఎంపీ లింగమనేని కుమారుడి రాష్ డ్రైవింగ్ యువతి మృతి
మాదాపూర్ (హైదరాబాద్): జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ హైదరాబాద్ ఐటీ కారిడార్లో లగ్జరీ స్పోర్ట్స్ కారుతో అతి వేగంతో దూసుకొచ్చి ఓ యువతిని బలిగొన్నాడు.
Fri, Aug 21 2026 05:11 AM -
థియేటర్ రిలీజ్కి ఒక్కరోజు ముందే ఓటీటీలో వచ్చేసిన సినిమా
ఓటీటీలో ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ సంఘటన జరిగింది. ఈ రోజు(ఆగస్టు 21) థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఓ మూవీని అమెజాన్ ప్రైమ్లో పొరపాటున స్ట్రీమింగ్లో పెట్టేశారు.
Fri, Aug 21 2026 05:10 AM -
కరువు కరాళ నృత్యం
మడకశిర: శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా కరువు కరాళ నృత్యం చేస్తోంది. ప్రధానంగా జిల్లాలోని కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాలపై అధిక ప్రభావం చూపనుంది. ఇప్పటికే మడకశిర నియోజకవర్గంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి.
Fri, Aug 21 2026 05:09 AM
