హైదరాబాద్ : మంజీరా పైప్ లైన్ పగిలిపోవడంతో మణికొండలోని పలు అపార్ట్మెంట్ల సెల్లార్లోకి భారీగా నీరు చేరింది. దీంతో పలు వాహనాలు నీట ముగిగాయి.
సమాచారం అందుకున్న హైడ్రా రంగంలోకి దిగింది. మోటార్ల సహాయంతో హైడ్రా బృందాలు నీటిని బయటకు తోడుతున్నాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానికులు అసౌకర్యానికి గురయ్యారు.


