సాగునీటి రంగానికి మొండిచేయి | - | Sakshi
Sakshi News home page

సాగునీటి రంగానికి మొండిచేయి

Feb 15 2026 6:50 AM | Updated on Feb 15 2026 6:50 AM

సాగునీటి రంగానికి మొండిచేయి

సాగునీటి రంగానికి మొండిచేయి

రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి రంగానికి తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈ రంగానికి రూ.18,224 కోట్లు కేటాయించగా, కీలక ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి రూ.9,906 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్ట్‌కే రూ.6 వేలు కోట్లు పోతే.. మిగిలిన నిధులతో ఏ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తారు. మెట్ట రైతుల వరప్రసాదిని సోమశిల హైలెవల్‌ కెనాల్‌కు ఎంత మేర నిధులు కేటాయించారనేది స్పష్టంగా ప్రకటించలేదు. బడ్జెట్‌లో కేవలం ఆరు శాతం మాత్రమే సాగునీటి రంగానికి కేటాయించి చేతులు దులుపుకోవడం దారుణం.

– లక్కు కృష్ణప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్‌ రైతు

సంఘం జిల్లా నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement