స్థానికేతరులు వెళ్లిపోవాలి | - | Sakshi
Sakshi News home page

స్థానికేతరులు వెళ్లిపోవాలి

Feb 9 2026 7:47 AM | Updated on Feb 9 2026 7:47 AM

స్థానికేతరులు వెళ్లిపోవాలి

స్థానికేతరులు వెళ్లిపోవాలి

వరంగల్‌క్రైం: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సోమవారం ముగియనుండడంతో స్థానికేతరులు వెళ్లిపోవాలని పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ అన్నారు. వెళ్లకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి స్టేషన్‌ ఘన్‌పూర్‌, జనగామ, పరకాల, వర్ధన్నపేట పట్టణాల్లో ప్రచారం ముగియనున్న నేపఽథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయా పార్టీలకు చెందినవారు గమ్యస్థానాలకు తిరిగి వెళ్లాలని సూచించారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

సన్‌ప్రీత్‌సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement