గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. గుంటూరులోని నల్లపాడు రోడ్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న చోట వారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే అంశంతోపాటు వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితులపట్ల చర్చిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష ఐదో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆదివారం ఉదయం ఓసారి 11గంటలు దాటిన ప్రాంతంలో ఓసారి వైద్య పరీక్షలు నిర్వహించారు.
వైఎస్ఆర్ సీపీ కీలక నేతల భేటీ
Published Sun, Oct 11 2015 12:16 PM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
టీడీపీ నేతలపై కొట్టు సత్యనారాయణ ఫైర్
నేడు బాధ్యతలు స్వీకరించనున్న కిషన్రెడ్డి, బండి సంజయ్
అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన సాయిధరమ్ తేజ్
తెరుచుకున్న ‘పూరీ’ ద్వారాలు.. తొలి హమీ నిలబెట్టుకున్న బీజేపీ
ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో నామినేట్ అయిన ధనుష్ సినిమా
చంద్రబాబు నీచ రాజకీయం బయటపెట్టిన విజయసాయి రెడ్డి
ఏపీలో YSRCP అధికారంలోకి రాలేదని అభిమానుల ఆవేదన
దేశ భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు
మహానగరంలో మహా నరకం..
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తప్పక చదవండి
- తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు
- Actor Darshan: ‘ఒక్క సిగరెట్ ఇవ్వండి ప్లీజ్’
- అతిథి పాత్రకు సై?
- ఇంజీనస్తో రెడ్డీస్ లైసెన్సింగ్ ఒప్పందం
- SBI Chairman Dinesh Kumar Khara: డిపాజిట్ రేట్లు తగ్గుతాయ్
- అటు ప్రమాణం.. ఇటు విధ్వంసం
- 15 నుంచి విస్తారంగా వర్షాలు!
- మోగనున్న బడిగంట.. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
- అనితకు చోటివ్వడంపై సీనియర్ల గుర్రు
- T20 WC 2024: అమెరికాకు.. 5 పరుగుల పెనాల్టీ! ఎందుకంటే?
Advertisement