హరిత నిధి నిధులు నిలిచిపోవడంతో పల్లె పకృతి వనాల నిర్వహణ భారం పంచాయతీలపై పడింది. ఇటీవల నిధులు విడుదలయ్యాయి. ఎండలు పెరగడంతో పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి. నిర్వహణపై చిన్నచూపు చూసే అధికారులపై చర్యలు తీసుకుంటాం.
– ఎంపీడీఓ లక్ష్మప్ప
పంచాయతీలే నిర్వహించాలి
ఉపాధి హామీ పథకంలో హరితహారం, పల్లె పకృతి వనాల నిర్వహణకు ప్రభుత్వం రెండు సంవత్సరాలే నిధులు మంజూరు చేసింది. ఆ తర్వాత వాటి నిర్వహణను పంచాయతీలే చేపట్టాలి.
– ఏపీఓ బాలలింగం


