సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి
నేతకార్మికుల జీవితాలను మెరుగుపర్చేందుకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి. కనీ స వేతనం రూ.26వేలు, యూ భై ఏళ్లు నిండిన కార్మికులకు రూ.5వేలు పెన్షన్ ఇవ్వాలి. వర్కర్ టు ఓనర్ పథకం ప్రారంభించాలి.
– మూశం రమేశ్, పవర్లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి. వీ బీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి. సిరిసిల్ల పవర్లూమ్ రంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి.
– గుంటి వేణు, వ్యవసాయ కార్మిక సంఘం
రాష్ట్ర నాయకుడు
సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి


