అనంత: టీడీపీ నేతల దౌర్జన్యకాండ.. మహిళపై సునీత వర్గీయుల దాడి | Anantapur TDP Paritala Sunitha Aides Attack Dalit Woman | Sakshi
Sakshi News home page

అనంతలో రెచ్చిపోతున్న టీడీపీ తమ్ముళ్లు.. దళిత మహిళపై సునీత వర్గీయుల దాడి

Feb 14 2023 2:33 PM | Updated on Feb 14 2023 3:10 PM

Anantapur TDP Paritala Sunitha Aides Attack Dalit Woman  - Sakshi

అనంతలో పసుపు పార్టీ ‍బ్యాచ్‌ ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. 

సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ దళితురాలిపై పరిటాల సునీత వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు బంధువులు. 

ఈ దాడిలో గాయపడిన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిటాల వర్గీయులు తనను వేధిస్తన్నారని, వాళ్ల నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆదిలక్ష్మి చెబుతోంది. అంతేకాదు బాధితురాలు గత నెలలో పరిటాల సునీతకు తన సమస్య చెప్పే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయిందని చెబుతోందామె. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement