అమరావతి శంకుస్థాపనకు రండి | chandra babu naidu invites top leaders for Amaravathi Inauguration | Sakshi
Sakshi News home page

అమరావతి శంకుస్థాపనకు రండి

Oct 14 2015 8:39 PM | Updated on Jul 28 2018 6:48 PM

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఢిల్లీలోని పలువురు ప్రముఖులను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆహ్వానించారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఢిల్లీలోని పలువురు ప్రముఖులను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ,  బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ లను బుధవారం ఆయన కలిసి ఆమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని కోరారు.

ఈ సందర్భంగా ప్రధానిని కలిసిన ఆయన ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణంపై చర్చించారు. రాజధాని నిర్మాణానికి అందరి సహకారం అవసరమని చంద్రబాబునాయుడు తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement