లారీని ఢీకొన్న డీసీఎం వ్యాను, ఒకరి మృతి | one kills in lorry-van collision in hayathnagar | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న డీసీఎం వ్యాను, ఒకరి మృతి

May 4 2016 7:39 AM | Updated on Aug 30 2018 4:07 PM

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఆగిఉన్న లారీని డీసీఎం వ్యాను ఢీకొంది.

హయత్‌నగర్ (హైదరాబాద్): హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఆగిఉన్న లారీని డీసీఎం వ్యాను ఢీకొంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో డీసీఎం వ్యాను క్యాబిన్‌లో ఇరుక్కుని ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement