మరిన్ని సేవలు అందించేందుకే.. | - | Sakshi
Sakshi News home page

మరిన్ని సేవలు అందించేందుకే..

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

రైతు విజ్ఞాన కేంద్రం ద్వారా అన్నదాతలకు మరిన్ని సేవలు అందనున్నాయి. మర్రిపల్లిలో నిర్మించే కేంద్రంలో పంటల నమూనా, సాగు పద్ధతులు, భూ పరీక్షలు, అన్ని రకాల విత్తనాలు అందుబాటులోకి వస్తాయి.

– డా.ఆర్‌.సాయికుమార్‌,

రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌

రైతులకు ఎంతో మేలు

మర్రిపల్లి గ్రామంలో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుతో జిల్లా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రైతును రాజు చేస్తానని చెప్పినట్లే ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పెద్ద మేలు చేశారు.

– బండ శ్రీనివాస్‌,

ఆత్మ కమిటీ సభ్యుడు, వెంకటాంపల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement