రాజకీయ లబ్ధి కోసమే జలాలపై టీడీపీ విమర్శలు | Kakani Govardhan Reddy Comments On TDP | Sakshi
Sakshi News home page

రాజకీయ లబ్ధి కోసమే జలాలపై టీడీపీ విమర్శలు

Aug 1 2021 1:56 PM | Updated on Aug 1 2021 2:10 PM

Kakani Govardhan Reddy Comments On TDP - Sakshi

సాక్షి, నెల్లూరు : రాజకీయ లబ్ధి కోసమే జలాలపై టీడీపీ విమర్శలు చేస్తోందని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి అన్నారు. శ్రీశైలం ఉమ్మడి జలాశయం కాబట్టే కేంద్రం జోక్యం చేసుకుందని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ టీడీపీలో మిడిమిడి జ్ఞానం ఉండేవాళ్లు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. రైతాంగం కోసం అందరితో కలిసి పనిచేసేందుకు సిద్ధం. లిఫ్ట్ ఇరిగేషన్‌పై టీడీపీ స్టాండ్‌ ఏంటో చెప్పాలి?’’ అని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement