తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు | - | Sakshi
Sakshi News home page

తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు

Jun 14 2026 7:04 AM | Updated on Jun 14 2026 7:04 AM

తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు

పురపాలక శాఖ మంత్రి నారాయణ

తాడికొండ: అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, నిర్మాణ వ్యయాలపై కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. శనివారం అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో ఆయా బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement