వాల్మీకి కార్పొరేషన్‌ కుంభకోణం ఖండిస్తూ నిరసన | - | Sakshi
Sakshi News home page

వాల్మీకి కార్పొరేషన్‌ కుంభకోణం ఖండిస్తూ నిరసన

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

హొసపేటె: వాల్మీకి కార్పొరేషన్‌ కుంభకోణాన్ని ఖండిస్తూ కొప్పళ నగరంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యకర్తలు టైర్లకు నిప్పు పెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆగస్టు 19న మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విచారణకు అనుమతించాలన్న రాష్ట్ర గవర్నర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొని టైర్లకు నిప్పు పెట్టారు.

టైర్లకు నిప్పు పెట్టి నిరసన ప్రకటిస్తున్న దృశ్యం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement