కేంద్రానికి రూ.16,517 కోట్ల డివిడెండ్‌

Govt receives Rs 566 crore as dividend tranches from 3 CPSEs - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకూ రూ.16,517.24 కోట్ల డివిడెండ్‌ లభించింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సెక్రటరీ తుహిన్‌ కాంత పాండే ఈ మేరకు ఒక ట్వీట్‌ చేశారు. తాజాగా సెయిల్‌ నుంచి రూ.483 కోట్లు, మాంగనీస్‌ ఓర్‌ ఇండియా నుంచి రూ.63 కోట్లు, ఎంఎస్‌టీసీ నుంచి రూ.20 కోట్ల డివిడెండ్‌ అందినట్లు తుహిన్‌ కాంత పాండే వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top