ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ని పరామర్శించిన వైఎస్ జగన్ | YS Jagan Pays Tribute to Talasila Raghuram's Father | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ని పరామర్శించిన వైఎస్ జగన్

Feb 18 2026 2:25 PM | Updated on Feb 18 2026 5:32 PM

YS Jagan Pays Tribute to Talasila Raghuram's Father

సాక్షి,విజయవాడ : ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శించారు. ఇవాళ ఉదయం రఘురామ్ తండ్రి చంద్రశేఖరరావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ స్వయంగా తలశిల రఘురామ్‌ ఇంటికి వెళ్లి, ఆయన తండ్రి చంద్రశేఖరరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం రఘురామ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
 

తలసిల రఘురాం తండ్రికి వైఎస్ జగన్ నివాళులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement