ఆసుప‌త్రి నుంచి మంత్రి వెల్లంప‌ల్లి డిశ్చార్జ్ | Minister Vellampally Srinivasa Rao Discharged From The Hospital | Sakshi
Sakshi News home page

ఆసుప‌త్రి నుంచి మంత్రి వెల్లంప‌ల్లి డిశ్చార్జ్

Oct 21 2020 3:19 PM | Updated on Oct 21 2020 3:36 PM

Minister Vellampally Srinivasa Rao  Discharged From The Hospital - Sakshi

సాక్షి, విజ‌య‌వాడ : మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవ‌లె అనారోగ్యం కార‌ణంగా మెరుగైన చికిత్స నిమిత్తం  మంత్రి హైదరాబాద్ అపొలో హాస్పటట్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పూర్తిగా కోలుకున్న ఆయన డిశ్చార్జ్ అయ్యారు. విజ‌య‌వాడ దుర్గ‌మ్మ ఆశీస్తుల‌తో ప్ర‌స్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాన‌ని చెప్పారు. ఈ  సంద‌ర్భంగా త‌న‌కు అండ‌గా నిలిచిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి, స‌హ‌చ‌ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. (రేపు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement