చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘భారత దేశానికి ఎన్నోసార్లు వచ్చాను, చెన్నైకి రావడం ఇదే మొదటి సారి, అబ్బో ఈ చెన్నైలో ఎంతవేడి’ అంటూ వ్యాఖ్యానించారు స్పానిష్కు చెందిన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు ఫెలిసియానో లోపెజ్. చెన్నై ఓపెన్ టెన్నిస్కు ఎయిర్సెల్ స్పాన్సర్స్గా నిలిచి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నై కీల్కాక్లోని ఎయిర్సెల్ స్టోర్కు అతిథిగా విచ్చేసిన లోపెజ్ కొంతసేపు సందడి చేశారు. అభిమానులకు ఆటోగ్రాఫ్లు ఇచ్చారు. టెన్నిస్ బంతిపై సంతకాలు చేసి అందజేశారు. ఆహూతులతో తన అనుభవాలను ముచ్చటించారు. ఈ సందర్భంగా లోపెజ్కు స్వాగతం పలికిన ఎయిర్సెల్ ఎస్బీయూ 1 (చెన్నై, రోటన్) హెడ్ కే శంకరనారాయణ్ అతనితో మాట్లాడుతూ, చెన్నై అనుభవం ఎలా ఉందని ప్రశ్నించగా, ఈ వేడి ఎక్కువగా ఉంది, తట్టుకోలేకపోతున్నానన్నారు.
మాకు ఇది చలికాలం అని బదులివ్వడంతో లోపెజ్ విస్తుపోయారు. దక్షిణాది వంటలు రుచి చూశారా అని ప్రశ్నించగా పూరీ కూర భలే నచ్చిందన్నాడు. ప్రత్యేక డేటా బ్యాంక్తో కూడిన ఎయిర్సెల్ 3జీ సిమ్కార్డును లోపెజ్కు బహూకరించిన అనంతరం శంకరనారాయణన్ మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ సింగిల్స్ టెన్నిస్ క్రీడాకారుల్లో 14వ స్థానంలో ఉన్న లోపెజ్ తాము స్పాన్సర్చేసే జట్టులో ఉండడం గర్వకారణమని అన్నారు. చెన్నై ఓపెన్ టెన్నిస్తో ఎయిర్సెల్ కలిసి నడిచి నేటికి రెండు దశాబ్దాలు పూర్తయిందన్నారు. టెన్నిస్ క్రీడతో మమేకమై తమ ఖాతాదారులకు సెల్ఫోన్ సేవలతోపాటూ అదనపు ఆనందాన్ని కలుగజేస్తున్నామని చెప్పారు. తమిళనాడులో 25 మిలియన్లు, దేశంలో 75 మిలియన్ల వినియోగదారులున్నట్లు వివరించారు.
అబ్బో ఎంత వేడి!
Published Wed, Jan 7 2015 3:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement