కాల్ డేటా సమర్పించిన టెలికాం ప్రొవైడర్లు | telecom providers submits call data to vijayawada court | Sakshi
Sakshi News home page

కాల్ డేటా సమర్పించిన టెలికాం ప్రొవైడర్లు

Aug 14 2015 2:19 PM | Updated on Aug 11 2018 8:24 PM

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా నాలుగు టెలికాం సంస్థల ప్రొవైడర్లు కృష్ణా జిల్లా విజయవాడ కోర్టుకు హాజరయ్యారు.

విజయవాడ : ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా నాలుగు టెలికాం సంస్థల ప్రొవైడర్లు కృష్ణా జిల్లా విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉపయోగించిన 25 నంబర్ల కాల్ డేటాలను కోర్టుకు అందజేశారు. కాల్ డేటాల వివరాలను సీల్డ్ కవర్లలో ఎయిర్టెల్, ఐడియా, డొకోమో, వొడాఫోన్ ప్రతినిధులు కోర్టుకు హాజరై వివరాలను సమర్పించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం హైకోర్టు పర్యవేక్షణలో ఉండటంతో సెప్టెంబర్ 11కు కేసు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement