చిత్తూరు జిల్లా తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.