తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | devotees rush is low at tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Jun 25 2015 7:24 AM | Updated on Sep 3 2017 4:21 AM

చిత్తూరు జిల్లా తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం 4 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement