సెల్ టవరెక్కిన యువకులు | 3 youth climb cell tower and threaten to kill themselves | Sakshi
Sakshi News home page

సెల్ టవరెక్కిన యువకులు

Sep 8 2015 3:28 PM | Updated on Sep 3 2017 9:00 AM

పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ముగ్గురు యువకులు సెల్ టవర్ ఎక్కారు.

తిరుపతి రూరల్ (చిత్తూరు) : పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ముగ్గురు యువకులు సెల్ టవర్ ఎక్కారు. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలానికి చెందిన కిషోర్, నిరంజన్,హారి అనే యువకులను.. అమ్మాయిలను వేధిస్తున్నారనే కారణంతో పోలీసులు మంగళవారం విచారణకు రమ్మన్నారు. దీంతో బాధితులు సెల్‌టవర్ ఎక్కి బలవన్మరణానికి పాల్పడతామని బెదిరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement