నాగలితో దుక్కి దున్నుతున్న రైతు
వీటిని సాగుచేస్తే మేలు..
రైతులు 50 నుంచి 60 శాతం వర్షపాతం నమోదైతే మాత్రమే పంటల సాగుకు శ్రీకారం చుట్టాలని అధికారులు సూచిస్తున్నారు.
పప్పు ధాన్యాలు: కందులు, పెసర్లు, మినుములు, బొబ్బర్లు
చిరుధాన్యాలు: జొన్నలు, సజ్జలు, రాగులు
నూనె గింజలు: నువ్వులు, వేరుశనగ, ఆముదాలు, పొద్దు తిరుగుడు
ఆరబెట్టే పంటలు: పత్తి, మిరప(నీటి వసతిని బట్టి)


