పకడ్బందీగా ఇళ్ల గణన | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఇళ్ల గణన

May 31 2026 12:30 AM | Updated on May 31 2026 12:30 AM

జనగణన–2027లో భాగంగా ఇళ్ల గణనను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం వివరాలను సేకరించేందుకు వచ్చిన స్థానిక బ్లాక్‌ అధికారులకు కలెక్టర్‌ వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు, ప్రజలకు రిజర్వేషన్లు కల్పించేందుకు జనగణన దోహదపడుతుందన్నారు. ప్రజలు సంబంధిత అధికారులకు ప్రభుత్వం నిర్దేశించిన వివరాలను తెలియజేసి జిల్లాలో సెన్సెస్‌ విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement