230 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మోర్తాడ్: మలేసియా దేశానికి విజిట్ వీసాపై వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నవారిని పట్టుకునేందుకు అక్కడి ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. తాజాగా సోమవారం రాత్రి కూడా అక్కడి వివిధ పట్టణాల్లో దాడులు జరిపిన పోలీసులు 230 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు పలువురు ‘సాక్షి’కి ఫోన్లో సమాచారం అందించారు. విజిట్ వీసాల గడువు ముగిసిన విదేశీయులు తమ దేశం విడిచి వెళ్లిపోవాలని, ఇందుకు తగిన సహకారమందిస్తామని మలేసియా ప్రభుత్వం మూడు నెలల క్రితం ప్రకటించింది. అయితే, అక్కడ పని చేయడం కోసం ఏజెంట్లకు లక్షల రూపాయల సొమ్ము చెల్లించిన వేలాది మంది తెలుగువారు అక్కడే ఉండిపోయారు.
వివిధ కంపెనీలలో రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దింపింది. అయితే ఏజెంట్ల మోసంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులు అక్రమంగా ఉండిపోయారు. తెలిసినవారి గదుల్లో తలదాచుకుంటూ, ఎక్కడ దొరికితే అక్కడ పని చేసుకుంటూ రోజులు గడుపుతున్నారు. ఇంటికి రావాలంటే చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక అక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఒకే రోజున 230 మందిని అరెస్టు చేయడంతో తెలుగువారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మలేసియాలో కొనసాగుతున్న అరెస్టులు
Published Wed, Jan 14 2015 2:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement